అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాప్ పై అధికారులు దాడి

11033చూసినవారు
అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాప్ పై అధికారులు దాడి
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం అరెపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్టు షాపు పై గురువారం రోజున టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో రూ. 10,800 వీలువ చేసే మద్యం సీసాలు సీజ్ చేశారు. మద్యం అమ్ముతున్న ఎలిగేటి రమేష్ పై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో టాక్స్ పోస్టు అధికారులు, కానిస్టేబుల్ బక్కయ్య ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్