ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

58చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం బండ పోచంపల్లి గ్రామంలో నూతనంగా నిర్వహించిన పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రాష్ట్ర ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్