మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ లో మెదక్ కలెక్టరేట్ లో గురువారం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి ఈనెల 20న మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కు మెదక్ కలెక్టరేట్ కు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.