శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఈడీ షాక్

54చూసినవారు
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఈడీ షాక్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఈడీ షాక్ ఇచ్చింది. రూ.7 వేల కోట్ల బిట్ కాయిన్ పోంజి స్కాంకు సంబంధించి రాజ్ కుంద్రాకు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్ చేసింది. ముంబైలో శిల్పాశెట్టికి చెందిన ఫ్లాట్ను సైతం అటాచ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్