జాతర మహోత్సవంలో విరాళం ఇచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే

77చూసినవారు
జాతర మహోత్సవంలో విరాళం ఇచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రొయ్యపల్లి గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు, ఈ కార్యక్రమంలో హత్నూర ఎంపీపీ నర్సింలు యాదవ్, రొయ్యపల్లి మాజీ సర్పంచ్ నీరుడి విజయ విటల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్