నేడు ఎన్నికల కమిషనర్ల నియామకానికి భేటీ

592చూసినవారు
నేడు ఎన్నికల కమిషనర్ల నియామకానికి భేటీ
కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న రెండు కమిషనర్ల స్థానాల భర్తీకి ప్రధాని మోడీ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ గురువారం భేటీ కానుంది. ఈ కమిటీలో ప్రధానితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు. ఇద్దరు కమిషనర్లలో అనూప్ చంద్ర పాండే గతంలో పదవీ విరమణ చేశారు. మరో కమిషనర్ అరుణ్ గోయల్ ఇటీవల అనూహ్యంగా రాజీనామా చేశారు.

సంబంధిత పోస్ట్