మద్యం పాలసీ కుంభకోణంలో తనకు జారీ చేసిన సమన్లను పాటించడం లేదని ఆరోపిస్తూ CM అరవింద్ కేజ్రీవాల్ పై ED ఫిర్యాదు చేసింది. ED చేసిన ఫిర్యాదులపై మెజిస్టీరియల్ కోర్టు తనకు జారీ చేసిన సమన్లను అరవింద్ కేజ్రీవాల్ సవాలు చేశారు. సెషన్స్ కోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. ఈడి దాఖలు చేసిన రెండు వేర్వేరు ఫిర్యాదుల కేసుల్లో కోర్టు కెజ్రీవాల్కు రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ కేసు ప్రత్యేక న్యాయమూర్తి రాకేష్ సియాల్ ఎదుట నేడు విచారణకు రానుంది.