హైడ్రాకు ఎంఐఎం ఎమ్మెల్యేల హెచ్చరిక!

63చూసినవారు
హైడ్రాకు ఎంఐఎం ఎమ్మెల్యేల హెచ్చరిక!
TG: హైడ్రా అధికారులకు ఎంఐఎం ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇచ్చారు. నేడు హైడ్రాకు వ్యతిరేకంగా బహదూర్‌పురాలో ఎంఐఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ఇలాఖాలోకి వచ్చే ధైర్యం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. పాతబస్తీలో సర్వేకు వస్తే తీవ్ర పరిణామాలుంటాయి. ఎవరైనా ధైర్యం చేసి వస్తే.. బుల్డోజర్లు మాపైనుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది’ అని హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్