మంత్రి పీఏ దారుణ హత్య

50చూసినవారు
మంత్రి పీఏ దారుణ హత్య
మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గియాకు వ్యక్తిగత సహాయకుడు, స్థానిక బీజేపీ నాయకుడు మోను కళ్యాణే దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఇండోర్‌లో ఆయనను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. పీయూష్, అర్జున్ అనే ఇద్దరితో ఆయనకు పాత శతృత్వం ఉంది. దీంతో వారిద్దరే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇద్దరూప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్