కాస్తలో ప్రపంచ రికార్డు మిస్‌

68చూసినవారు
కాస్తలో ప్రపంచ రికార్డు మిస్‌
ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ బ్యాటర్లు ఊచకోత కోశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేశారు. అయితే ఈ క్రమంలో ప్రపంచ రికార్డుకు కాస్త దూరంలో నిలిచిపోయారు. చివర్లో బ్యాటర్లు తడబడడంతో టీ20ల్లో నేపాల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (314)ను ఛేదించలేకపోయారు. కాగా, భారత్ తరఫున ఇదే ఇప్పటివరకు అత్యధిక స్కోర్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్