బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌పై మిథున్‌రెడ్డి ఫైర్‌

76చూసినవారు
బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌పై మిథున్‌రెడ్డి ఫైర్‌
AP: మద్యం విషయంలో తనపై సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో అన్నారు. సీఎం రమేష్‌కు కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవాలని ఎద్దేవా చేశారు. కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తమపై సీఎం రమేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి కుంభకోణం అతిపెద్ద స్కామ్‌ అని, ఈ స్కామ్‌పై విచారణ జరగాల్సిందేనని మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్