Modi Cabinet 3.0: కీలక శాఖలు బీజేపీకే

74చూసినవారు
Modi Cabinet 3.0: కీలక శాఖలు బీజేపీకే
కేంద్రంలో అత్యంత కీలకమైన నాలుగు శాఖలను బీజేపీ అట్టిపెట్టుకుంది. వాటిని గతంలో నిర్వహించిన రాజ్‌నాథ్‌సింగ్ (రక్షణ), అమిత్ షా (హోం), నిర్మలా సీతారామన్ (ఆర్థిక), జైశంకర్‌లకే (విదేశీ వ్యవహారాలు) అప్పగించింది. ప్రధాని నేతృత్వంలో భద్రతపై ఏర్పాటయ్యే కేబినెట్ కమిటీలో ఈ శాఖలు ఉండటమే దీనికి కారణం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 30 మంది కేబినెట్ మంత్రుల్లో 19 మంది గతంలో పనిచేసినవారే. అందులో 12 మందికి పాతశాఖలే దక్కాయి.

సంబంధిత పోస్ట్