పదేళ్లపాటు మోడీ అప్రకటిత ఎమర్జెన్సీ: ఖర్గే

54చూసినవారు
పదేళ్లపాటు మోడీ అప్రకటిత ఎమర్జెన్సీ: ఖర్గే
ఎమర్జెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. అప్పట్లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి అమలుచేస్తే, గత పదేళ్లలో నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అమలు చేశారని విమర్శించారు. మోడీ విధించిన అప్రకటిత అత్యవసర పరిస్థితికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలికారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్