వారణాసి ఓటర్లకు మోదీ వీడియో సందేశం

50చూసినవారు
వారణాసి ఓటర్లకు మోదీ వీడియో సందేశం
ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న తన నియోజకవర్గం వారణాసి ఓటర్లను ఉద్దేశించి వీడియో ప్రసంగంలో మాట్లాడారు. జూన్ 1న భారీ సంఖ్యలో ఓటు వేయాలని, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కాశీ ప్రజలు ఈసారి కొత్త రికార్డు సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. భక్తి, శక్తి, విరక్తకి ప్రతీక కాశీ. ఈ నగరానికి నేను ప్రాతినిధ్యం వహించడం విశ్వనాథుని అపారమైన దయ, ఇక్కడి ప్రజల ఆశీస్సులతోనే ఇది సాధ్యమైంది అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్