అస్సాం టీ తోటల్లో మోదీ పర్యటన

64చూసినవారు
అస్సాం టీ తోటల్లో మోదీ పర్యటన
అస్సాంలోని టీ తోటల్లో ప్రధాని మోదీ విహరించారు. తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులతో ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్మికులంతా శ్రమించి.. అస్సాం టీ తోటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని కొనియాడారు. అస్సాంకు వచ్చే టూరిస్టులు ఈ తేయాకు తోటలను సైతం సందర్శించాలని ఈ సందర్భంగా మోదీ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్