తహసీల్దార్‌ ఇంట్లో రూ.12 కోట్లకుపైగా అక్రమాస్తులు

1118చూసినవారు
తహసీల్దార్‌ ఇంట్లో రూ.12 కోట్లకుపైగా అక్రమాస్తులు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల తహసీల్దార్‌ రజిని ఇంట్లో రూ.3 కోట్లకుపైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.12 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇంట్లో కిలోన్నర బంగారు ఆభరణాలు లభ్యం అయినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. రజినికి రెండంతస్తుల భవనం, 21 ఇంటి స్థలాలు,7 ఎకరాల భూమి, 3 కార్లు, 3 బైకులు ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్