ద్విచక్ర వాహనాల వల్లే ఎక్కువ ప్రమాదాలు

67చూసినవారు
ద్విచక్ర వాహనాల వల్లే ఎక్కువ ప్రమాదాలు
ప్రతి ఏటా సంభవిస్తోన్న రోడ్డు ప్రమాదాలు, మరణాలలో 44 శాతం ద్విచక్ర వాహనాల వల్లే సంభవిస్తున్నాయి. అంతేకాక రోడ్డు ప్రమాదాల వల్ల అత్యధిక మరణాలు సంభవించే దేశాల జాబితాలో భారత్‌ ముందు వరుసలో ఉందని నివేదికలు వెల్లడించాయి. వార్షిక నివేదిక ప్రకారం.. 2023లో దేశవ్యాప్తంగా 1,68,491 మంది మృత్యువాత పడగా.. 4,43,366 మంది గాయపడ్డారు. సగటున ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు సంభవించాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్