కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

53చూసినవారు
కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ చేపట్టిన రైతుదీక్షలో ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్‌ ఉద్యమం నడిపినన్ని రోజులు పులి. కేసీఆర్ స్పీచ్ మిస్ అవుతున్నాం. పిల్లల మాటలు విని కేసీఆర్ పిల్లి అయ్యారు. ఆయ‌న ఎక్స్‌పైర్‌ అయిన మెడిసిన్‌. జాతిపిత కావాల్సిన కేసీఆర్‌ పిల్లల అవినీతికి పితగా మారారు’అని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్