ఇద్దరు ఎంపీలే సింగిల్ డిజిట్ తేడాతో గెలిచారు

77చూసినవారు
ఇద్దరు ఎంపీలే సింగిల్ డిజిట్ తేడాతో గెలిచారు
దేశ సార్వత్రిక ఎన్నికల్లో 1962 నుంచి ఇప్పటి వరకు సింగిల్ డిజిట్ తేడాతో ఇద్దరు ఎంపీలు గెలిచారు. 1989లో ఉమ్మడి ఏపీలోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ నేత కొణతాల రామకృష్ణ తన ప్రత్యర్థిపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత 1998లో బిహార్‌లోని రాజ్‌మహల్ స్థానం నుంచి బీజేపీ నేత సోమ్ మరండి కూడా 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

సంబంధిత పోస్ట్