మృగశిర కార్తె.. చేపలతో లాభాలు

80చూసినవారు
మృగశిర కార్తె.. చేపలతో లాభాలు
మృగశిర కార్తె రోజు చేపలను తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు, ఆస్తమా, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల తల్లులకు ఎంతో మేలు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థ అభివృద్ధి చేస్తాయి.

సంబంధిత పోస్ట్