అమరులైన సైనికులకు నా సెల్యూట్: మోదీ

53చూసినవారు
అమరులైన సైనికులకు నా సెల్యూట్: మోదీ
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించి అమరులైన సైనికులకు తాను సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. కార్గిల్ దివస్ సందర్భంగా శ్రీనగర్‌లోని ద్రాస్ సెక్టార్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘కార్గిల్ యుద్ధం భారత సైనికుల పరాక్రమానికి నిదర్శనం. సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి. వారి త్యాగాలు దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్