అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వృధాగా పోతున్న నీళ్లు

472చూసినవారు
బ్రాహ్మణ పల్లి గ్రామంలో కొన్ని రోజులుగా నీళ్లు వృధా కావడం జరుగుతున్నది. ఈ విషయంపై సర్పంచ్ గారు ఇలాంటి స్పందించకుండా ఒంటెద్దు పోకడకి పోతున్నాడు. స్థానికులు ప్రశ్నించగా ఈ విషయంపై దురుసుగా ప్రవర్తిస్తూన్నాడు అని గ్రామస్థులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్