గురుకుల పాఠశాల ఎదుట ఆందోళన

75చూసినవారు
గురుకుల పాఠశాల ఎదుట ఆందోళన
నల్గొండ జిల్లా డిండి సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుభ్రత లేకపోవడంతోనే ఎలుకలు 16 మంది విద్యార్థినిల కాళ్ళను కొరికాయంటూ శనివారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ అధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా హాస్టల్ మొత్తం అపరిశుభ్రంగా మారిందని ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కాగా ఈనెల 2న నిద్రిస్తున్న విద్యార్థినిల కాళ్ళను ఎలుకలు కొరికాయి.

సంబంధిత పోస్ట్