అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

85చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణ శివారులో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగోత్ తండాకు చెందిన శరవణ్, పర్శతండాకు చెందిన రమేష్ లు అక్రమంగా బోలోరో వాహనాల్లో తరలిస్తున్న 54 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని వారితోపాటు, వాహన డ్రైవర్లపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసి, బియ్యాన్ని సివిల్ సప్లైకి అప్పగించినట్లు సిఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్