రథయాత్ర విజయవంతం చేయాలంటూ బైక్ ర్యాలీ

78చూసినవారు
రథయాత్ర విజయవంతం చేయాలంటూ బైక్ ర్యాలీ
ఈ నెల 10వ తేదీన దేవరకొండలో జరిగే పూరి జగన్నాథ్ రథయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ శ్రీ జగన్నాథ రథయాత్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దేవరకొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో చైర్మన్ చంద్రమౌళి, అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ యాదవ్, కోశాధికారి నాగేశ్వరరావు, మహిళ కమిటి చైర్మన్ జయలక్ష్మి, అధ్యక్షుల మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, ఇతర సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్