భారీ మెజారిటీతో గెలిపించండి: సైదిరెడ్డి

71చూసినవారు
మే 13న జరిగే ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకున్నారు. దేశంలో 400 సీట్లకు పైగా బీజేపీ పార్టీ గెలువబోతుందని మళ్ళీ మోడీనే ప్రధాని అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్