గందరగోళంగా "టెట్" పరీక్ష కేంద్రాల కేటాయింపు

78చూసినవారు
గందరగోళంగా "టెట్" పరీక్ష కేంద్రాల కేటాయింపు
మిర్యాలగూడెం నియోజకవర్గం ఉపాధ్యాయ నియామక పదోన్నతుల కోసం విద్యాశాఖ అధికారులు నిర్వహించనున్న టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపు గందరగోళంగా వున్నాయని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ తెలిపారు. సోమవారం స్థానికంగా విలేఖరులతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు కోరుకున్న విధంగా వారి సొంత జిల్లాలకు కేటాయించాల్సి ఉన్నప్పటికినీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా కేటాయించారన్నారు.

సంబంధిత పోస్ట్