రంజాన్ ఉపవాస దీక్షలో రక్తదానం

1919చూసినవారు
రంజాన్ ఉపవాస దీక్షలో రక్తదానం
మిర్యాలగూడ మండల కేంద్రంలోని జ్యోతి ఆసుపత్రిలో ఒక మహిళకు శస్త్ర చికిత్స కోసం అరుదైన రక్తవర్గమైన ఓ నెగటివ్ అత్యవసరం అయ్యింది. పేషంట్ కుటుంబ సభ్యులు వేదశ్రీ ఆయుష్మాన్ భవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలుక విజయ్ కుమార్ ను సంప్రదించడంతో తాను రంజాన్ ఉపవాసంలో ఉన్న తన మిత్రుడు అమీన్ కు తెలుపగా తాను సేవాభావంతో వెళ్లి బుధవారం రక్తదానం చేయడం జరిగింది. మిత్రులు చిలుక విజయ్, దళితరత్న సైదులు, మేధ ఫౌండేషన్ ఫౌండర్ వేణు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్