ఆదినుంచి కాంగ్రెస్ కుటుంభమే

12967చూసినవారు
ఆదినుంచి కాంగ్రెస్ కుటుంభమే
ఆదినుంచి తమది కాంగ్రెస్ కుటుంభమని, వత్తిళ్ళతో ఏడెండ్ల క్రితం బీఆర్ఎస్లో చేరినట్లు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్లో చేరిన భార్గవ్ సోమవారం పలువురు కౌన్సిలర్లు నాయకులతో కలిసిమీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్లో చేరిన తమను స్థానిక ఎమ్మెల్యే బీఎల్ఆర్ ఆహ్వానిస్తే రఘువీర్ గెలుపుకు కలిసి పనిచేస్తామని, లేదంటే తాము సొంతంగా రఘువీర్ గెలుపుకోసం ప్రచారంచేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్