మట్టంపల్లికి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

1901చూసినవారు
మట్టంపల్లికి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు
మట్టంపల్లిలో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సన్నాహక సమీక్ష సమావేశానికి మిర్యాలగూడ నియోజవర్గం నుండి డిసిసి శంకర్ నాయక్, ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు హుజూర్నగర్ లో జరిగే పార్టీ సమీక్ష సమావేశానికి శనివారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామనే నినాదంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్