తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ

82చూసినవారు
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. కావున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఎంపిపిలు, కౌన్సిలర్స్, ఇన్ ఛార్జ్ లు, బ్లాక్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్ నాయకులు సకాలంలో విచ్చేయగలరని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్