తుక్కుగుడ సభలో మిర్యాలగూడ నాయకులు

64చూసినవారు
తుక్కుగుడ సభలో మిర్యాలగూడ నాయకులు
హైద్రాబాద్ తుక్కుగుడలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జన జాతర బహిరంగ సభలో శనివారం మిర్యాలగూడ పట్టణ ప్రకాష్ నగర్ 8వ వార్డు చెందిన చక్రీ యువ సేన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ విధంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎలక్షన్ లో 17 మంది ఎంపీ సీట్లు గెలుస్తాం అని చెప్పారు.

సంబంధిత పోస్ట్