నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలి

80చూసినవారు
నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలి
నీట్ పరీక్ష లో అక్రమాలు వెలుగుచుసిన నేపథ్యంలో పరీక్ష ను మళ్ళీ నిర్వహించాలని ఎన్ఎస్యూఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎన్ఎస్యూ ఐ నాయకులు హరి ప్రసాద్, ఆరిఫ్, ప్రశాంత్ కుమార్ లు విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించి మాట్లాడారు. ప్రతిష్టాత్మక నీట్ పరీక్ష పత్రాలు లీకు కావడంవల్ల లక్షలాది మంది విద్యార్డుల జీవితాల్లో గందరగోళం నెలకొందని తక్షణమేకేంద్రప్రభుత్వంస్పందించి నీట్ పరీక్షమళ్ళీనిర్వహించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్