నూతన సిఐకి స్వాగతం పలికిన పట్టణవాసులు..

53చూసినవారు
నూతన సిఐకి స్వాగతం పలికిన పట్టణవాసులు..
మిర్యాలగూడ పట్టణంలో 2 టౌన్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐ నాగార్జున పినేని కి శుక్రవారం ప్రకాష్ నగర్ 8 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆంగోతు చక్రీ నాయక్, పార్టీ కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిసారు.అనంతరం శాలువాతో సత్కరించి వైట్ పేపర్ బండిల్, పెనులు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్