పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

1057చూసినవారు
పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
తిరుమలగిరి మండలం రాజవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 18న జరిగే పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆ గ్రామానికి చెందిన చిట్యాల సాయి యువసేన ఆధ్వర్యంలో సాయి సహకారంతో యువసేన సభ్యులు సోమవారం విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. చిట్యాల సాయి మాట్లాడుతూ.. పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు మన గ్రామానికి, మీయొక్క తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఆల్ ద బెస్ట్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్