మాజీ ఎంపీపీ ,జడ్పీటీసీ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలు విరాళం

79చూసినవారు
మాజీ ఎంపీపీ ,జడ్పీటీసీ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలు విరాళం
త్రిపురారం మండలం పరిధిలోని వయా రూఫ్లా తండా గ్రామ పంచాయతీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ, ZPTC, ధనావత్ మారు బాయి దన్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం, పోలిష్ స్టేషన్, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు సోమవారం సిమెంట్ బెంచీలు విరాళంగా బహుకరించారు. ఈ సందర్భంగా పలువురు మండల గ్రామ నాయకులు కృతఙ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్