ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుపేదలు

68చూసినవారు
హైదరాబాద్‌ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా తరహా కూల్చివేతలకు పాల్పడుతున్నది. ముందుస్తు సమాచారం లేకుండా నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నా ప్రభుత్వం తన దూడుకుడు తగ్గించడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో మున్సిపల్‌ అధికారులు ముడావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటిపై 20 మంది సిబ్బందిని తీసుకొని ఇంటిని కూల్చివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్