నార్కట్ పల్లి పట్టణంలో యాదవుల శ్రీ లింగమంతుల స్వామి వారి దేవాలయాన్ని పరిశీలించి వచ్చే నెలలో పండుగ ఉన్న నేపథ్యంలో దేవాలయానికి 10 లక్షలు కేటాయించి దేవాలయ చుట్టు ప్రహరీ గోడ, ముందు భాగాన షెడ్డు, బోరు వేయాలని నేడు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు.