నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

70చూసినవారు
నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
కట్టంగూర్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు నోట్ బుక్స్, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ జెల్లా ముత్తిలింగం, మండల ప్రజాప్రతినిదులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్