బడిబాటలో ఎమ్మెల్యే వేముల

81చూసినవారు
బడిబాటలో ఎమ్మెల్యే వేముల
ఉన్నత చదువులు కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నార్కట్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్