సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

56చూసినవారు
నకిరేకల్ పట్టణం రైతులకు ఏక కాలంలో పంట రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంల చిత్ర పటాలకు గురువారం ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి అంజన్ యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏకుల గణేశ్, కోణతం శౌర్య, పాలడుగు సందీప్ లతోపాటు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్