ఉద్యమకారుడు సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

55చూసినవారు
ఉద్యమకారుడు సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్యే
నకిరేకల్ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి సంతాప సభలో పాల్గొని.. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లింగ రెడ్డి సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్