శాలిగౌరారం ఎస్ఐపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బాధిత రైతు

80చూసినవారు
శాలిగౌరారం ఎస్ఐపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బాధిత రైతు
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామం గొలుసుల జానయ్య కోర్టు ద్వారా పొందిన పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ ని అమలు చేయకుండా అవతలి పక్షానికే మద్దతు తెలిపి, తనను బెదిరిస్తున్న శాలిగౌరారం ఎస్సై వాస ప్రవీణ్ కుమార్ పై రాష్ట్ర డిజిపికి పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ అమలు చేయాలని తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్