మొక్కలు నాటిన బూర నర్సయ్య గౌడ్

72చూసినవారు
మొక్కలు నాటిన బూర నర్సయ్య గౌడ్
శ్యామ ప్రసాద్ ముఖర్జి జయంతి సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమ్మ పేరుతో ఒక మొక్క (ఏక్ పెడ్ మా కె నాంపే) నాటండి కార్యక్రమాన్ని శుక్రవారం నల్లగొండ పట్టణంలోని 35వ వార్డు పద్మనగర్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం చేనేత పనులను పరిశీలించిన జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బుర్ర నర్సయ్య గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్