భౌతికదేహానికి నివాళులు అర్పించిన మాజీ శాసనసభ్యులు

585చూసినవారు
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల మర్రిగూడలో కంచర్ల జనార్దన్ రెడ్డి మరణించడంతో మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వారి భౌతిక దేహానికి పూలమాలలు సమర్పించి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు లొడంగి గోవర్ధన్, కందుల లక్ష్మయ్య, పట్టణ పార్టీ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు, మోదుగు రాజవర్దన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్