ముగిసిన తొలి ఇన్నింగ్స్‌.. భారత్‌ స్కోరు ఎంతంటే?

75చూసినవారు
ముగిసిన తొలి ఇన్నింగ్స్‌.. భారత్‌ స్కోరు ఎంతంటే?
రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్‌ 445 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ 131, జడేజా 112, సర్ఫరాజ్‌ 62, ధ్రువ్‌ జురెల్ 46, అశ్విన్‌ 37 పరుగులు చేశారు. చివర్లో బుమ్రా దూకుడుగా ఆడి 26 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్‌ 4, రెహాన్‌ అహ్మద్‌ 2, అండర్సన్‌, టామ్‌ హార్ట్‌లీ, జోరూట్‌ తలో వికెట్‌ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్