'ఏపీ రాజధానిగా తిరుపతి'

336109చూసినవారు
'ఏపీ రాజధానిగా తిరుపతి'
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ మరోసారి తిరుపతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి రాజధానిపై ప్రజా ఉద్యమం ప్రారంభం అవుతోందన్నారు. ఎందరు అడ్డు వచ్చినా తిరుపతిని రాజధానిని చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుపేదల అప్పుల మాఫీని పెడతామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పులను మాఫీ చేస్తామని చింతా మోహన్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్