కుర్చీ మడత పెట్టిన నారా లోకేష్

1908చూసినవారు
నెల్లిమర్లలో శుక్రవారం శంఖారావం బహిరంగ సభ జరిగింది. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మీరు చొక్కాలు మడత పెడితే.. మేం కుర్చీలు మడత పెడతామని లోకేష్ అన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా, రైతులు అంటే జగన్ కు భయమేస్తోందని అన్నారు. మూడు రాజధానులు అన్నారు.. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్