నిజాయితీ చాటుకున్న పాక్‌ ఎన్నికల విజేత

81చూసినవారు
నిజాయితీ చాటుకున్న పాక్‌  ఎన్నికల విజేత
ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో కరాచీలోని పీఎస్‌–129 నియోజకవర్గం నుంచి జమాతే ఇస్లామీ అభ్యర్థి హఫీజ్‌‌ఉర్‌‌రెహ్మాన్‌, పీటీఐ పార్టీ నేత సైఫ్‌ బారీ బరిలో నిల్చారు. ఇందులో సైఫ్‌కు 31వేల ఓట్లు రాగా, రెహ్మాన్‌కు 26 వేల ఓట్లు వచ్చాయి. అయితే సైఫ్‌కు కేవలం 11వేల ఓట్లు మాత్రమే వచ్చినట్లు రిగ్గింగ్ చేశారు. దీంతో రెహ్మాన్ పత్రికా సమావేశం పెట్టి, అసలైన విజేతను గెలవనివ్వాలని విజ్ఞప్తిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్