నల్గొండ: ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని కలిసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు

68చూసినవారు
నల్గొండ: ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని కలిసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు
నల్గొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అనుముల ఎస్ ఎల్ బిసి పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని అక్కడ పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పలువురు శుక్రవారం కలిసి ఏజెన్సీ రద్దు, కార్పొరేషన్ వ్యవస్థ ఏర్పాటు, పనికి తగిన వేతనం పలు సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆయనకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఔట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర నాయకులు తిరుగమల్ల షాలెమ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్